వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్‌ | Biswabhusan Harichandan Inaugurates APJ Abdul Kalam Statue | Sakshi
Sakshi News home page

వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్‌

Dec 22 2019 8:03 PM | Updated on Mar 22 2024 10:49 AM

మాజీ రాష్ట్రపతి, భారత ఆటమిక్ ఎనర్జీ సాధికారతకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని అవిష్కరించడం.. ఎంతో సంతోషంగా ఉందని బిశ్వభూషన్‌ హరిచందన్ అన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement