సామరస్యపూర్వక ధోరణితో ముందుకెళ్లాలి
నదీ జలాల విషయంలో తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ సమంజసమైనది, సరైనదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆయన వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత పీవీ మిథున్రెడ్డి ఉన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు