వాజ్పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎమ్ఐఎమ్) కార్పొరేటర్పై బీజేపీ కార్పోరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని ఔరంగాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్పేయి మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు