వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..

మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ (ఎమ్‌ఐఎమ్‌) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పోరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని ఔరంగాబాద్‌ మున్సిపాల్‌ కార్పోరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top