గత ప్రభుత్వం రైతులకు కేవలం హామీలు ఇచ్చి వదిలేసింది. నేడు సీఎం వైయస్ జగన్ పాలనలో రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని చెప్పినదాని కన్నా మిన్నగా అనేక కార్యక్రమాల ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందించారు. ఇది రైతులకు స్వర్ణయుగం -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.