వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యోదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. మానవ మృగాల చేతిలో అత్యంత దారుణ హత్యకు గురైన ప్రియాంకా రెడ్డి ఘటనపై టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తరాలు మారుతున్నా మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాం అంటూ ట్విటర్లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
ప్రియంక హత్య: సూపర్ స్టార్ ఆవేదన
Dec 1 2019 4:13 PM | Updated on Dec 1 2019 4:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement