:స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది భారత్ క్రికెట్ జట్టు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 75 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని మరీ విజయ ఢంకా మోగించింది. ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే కుప్పకూల్చి తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది
Mar 7 2017 3:28 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement