‘పృథ్వీ’ మిస్సైల్! 85 ఫోర్లు, 5 సిక్సర్లు.. 546 పరుగులు | 15-year-old Prithvi Shaw slams superb 546 in Harris Shield match | Sakshi
Sakshi News home page

Nov 21 2013 11:38 AM | Updated on Mar 21 2024 6:35 PM

సచిన్ టెండూల్కర్‌ను వెలుగులోకి తెచ్చిన హారిస్ షీల్డ్ క్రికెట్ టోర్నీ ద్వారానే బుధవారం మరో క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. మాస్టర్ రిటైరైన నాలుగు రోజులకే పృథ్వీ పంకజ్ షా అనే 14 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్‌లో ఏకంగా 546 పరుగులు చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement