'చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర' | YSRCP MLA Roja takes on chandrababu | Sakshi
Sakshi News home page

Aug 19 2015 9:24 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈశ్వరి బుధవారం చిత్తూరులో మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు. నగరి పట్టణంలో వారు రెండు రోజులుగా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement