రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయి | YSRCP MLA Kakani Govardhan Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

Nov 14 2016 2:29 PM | Updated on Mar 20 2024 1:44 PM

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయించానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని రైతుల సమస్యలు కనిపించడం లేదా అని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి ప్రశ్నించారు. రబీ సీజన్‌ మొదలైనాక రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏం చర్యలు చేపట్టారని నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement