చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని తెలుస్తోంది | YSRCP MLA Kakani Govardhan Slams Chandrababu Over Buggana Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని తెలుస్తోంది

Jun 17 2018 12:06 PM | Updated on Mar 22 2024 11:20 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement