చంద్రబాబు చెప్పినవన్నీ కాకిలెక్కలే | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పినవన్నీ కాకిలెక్కలే

Published Thu, Dec 8 2016 12:32 PM

దేశ జీడీపీ కంటే ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ ఎక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనని, ఎక్కడా వాస్తవాలకు దగ్గరగా లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు.

Advertisement
Advertisement