రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఈ ఏడాదే 16,392 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. అందులో సాధారణ పాఠశాలలకు సంబంధించి 8,792 పోస్టులు, గురుకులాలకు సంబంధించి 7,600 పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆదేశించినట్లు చెప్పారు.
Mar 24 2017 6:54 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement