సెబాస్టియన్..ఓ కబ్జా కోరు | Sebasteon occupied my home says philips | Sakshi
Sakshi News home page

Jun 10 2015 9:47 AM | Updated on Mar 21 2024 6:38 PM

ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్కి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అద్దెకి దిగిన ఇంటినే కబ్జా చేయాలని చూస్తున్నాడని యజమాని ఫిలిప్స్ అవేధన వ్యక్తం చేశారు. 2003 లో సెబాస్టియన తన భార్య పేరు మీద ఎర్రగడ్డలోని తమ ఇంట్లో అద్దెకి దిగాడని చెప్పారు. 2008 లో తమకే ఇళ్లు అవసరం ఉందని ఖాళీ చేయాల్సిందిగా కోరగా, వాళ్ల బాబుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి.. ఆ తర్వాత ఖాళీ చేయడానికి నిరాకరిండాని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement