నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ | Sasikala first appearance to public after court verdict | Sakshi
Sakshi News home page

Feb 15 2017 6:31 AM | Updated on Mar 22 2024 11:07 AM

సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించిన తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తొలిసారిగా మాట్లాడారు. కువత్తూరులోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ నుంచి మంగళవారం రాత్రి పోయెస్‌గార్డెన్‌(చెన్నై)కు బయలుదేరిన ఆమె.. పార్టీ ఎమ్మెల్యేలు, మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను అన్నాడీఎంకే నుంచి వేరుచేయలేదని, ఎక్కడ ఉన్నా నిరంతరం పార్టీ ఉన్నతికే పాటుపడతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. 'ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా' అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement