కలాంకి నివాళులర్పించిన మోదీ | PM narendra modi arrived to rameswaram to attentd kalam funeral | Sakshi
Sakshi News home page

Jul 30 2015 11:21 AM | Updated on Mar 21 2024 9:00 PM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బయలుదేరిన ఆయన ప్రస్తుతం తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నారు. సొంతగడ్డపై ఈ రోజు ఉదయం కలాం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. కలాం అంతిమయాత్రకు మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆయనను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు రామేశ్వరానికి తరలివచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement