ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది | only ap assembly is doing like this, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Dec 18 2015 9:32 AM | Updated on Mar 21 2024 7:46 PM

ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎవరైనా, చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఇస్తారు గానీ, ప్రకటన తర్వాత చర్చ అనేది తాను ఎక్కడా వినలేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement