తూర్పు గోదావరి జిల్లా కాకినాడు మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ ముగిసింది. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాకినాడ కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగిరింది. 12 ఏళ్ల అనంతరం జరిగిన కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ అత్యధిక డివిజన్లలో విజయం సాధించింది.