తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నై మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది యువతను బలవంతంగా అక్కడినుంచి తరలించి.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది. జల్లికట్టుపై శాశ్వతంగా నిషేధం ఎత్తివేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడి పోలీసులను వారు ప్రతిఘటిస్తున్నారు.
Jan 23 2017 11:20 AM | Updated on Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement