నెల్లూరు జిల్లాలో అప్రమత్తత | Control rooms opened in Nellore | Sakshi
Sakshi News home page

Dec 11 2016 2:17 PM | Updated on Mar 21 2024 10:47 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను కారణంగా ముప్పు పొంచివుందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వార్దా తీవ్ర పెను తుపానుగా మారడంతో 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement