తెలంగాణ రాష్ట్ర మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ట్యాబ్లెట్లను గ్లెన్మార్క్ ఫార్మా విడుదల చేసింది. టైప్-2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం ‘టెనెలిగ్లిప్టెన్’ పేరుతో రెండు రకాల ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్లిప్టెన్ ట్యాబ్లెట్ల కంటే 55 శాతం తక్కువ ధరకే వీటిని అందిస్తున్నట్లు గ్లెన్మార్క్ ఫార్మా ప్రెసిడెంట్, హెడ్ (ఇండియా బిజినెస్) సుజేష్ వాసుదేవన్ తెలిపారు. ఇతర ట్యాబ్లెట్లు ధర రోజుకు రూ. 45 అవుతుంటే, కేవలం రూ. 19.90లకే వీటిని అందిస్తున్నట్లు తెలిపారు.
మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ఔషధం
Published Tue, Aug 25 2015 10:50 AM
Advertisement
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement