ల్యాప్‌ టాప్‌లు ఫ్రీ.. రుణాలను మాఫీ చేస్తాం | BJP releases its poll manifesto for UP elections | Sakshi
Sakshi News home page

Jan 29 2017 7:11 AM | Updated on Mar 21 2024 10:58 AM

త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపీలో అధికారంలోకి వస్తే యువకులకు 1 జీబీ ఇంటర్నెట్‌ సదుపాయంతో ఉచితంగా ల్యాప్‌ టాప్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం లక్నోలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి 'లోక్ కల్యాణ్‌ సంకల్ప పత్ర'గా నామకరణం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement