చంద్రబాబుపై దండయాత్ర చేయండి | Bhumana karunakar reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

Sep 22 2016 4:30 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఎన్నిలక వాగ్దానాలను తుంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలంతా ఉద్యమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుపై ప్రజలంతా ఉద్యమించాలన్నారు. తెలుగుజాతి ప్రజలంతా చంద్రబాబుపై దండయాత్ర చేయాలని భూమన అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement