సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు | 2 missing in nagarjuna sagar left canal | Sakshi
Sakshi News home page

Dec 27 2016 5:53 PM | Updated on Mar 22 2024 11:05 AM

నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన మంగళవారం జరిగింది. జిల్లాలోని హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి మేహష్, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు స్నానానికి దిగారు. హఠాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement