ఆ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించం | Theatre Owners Say Won't Screen Films With Pakistani Actors | Sakshi
Sakshi News home page

Oct 15 2016 9:00 AM | Updated on Mar 22 2024 10:40 AM

బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, సహా కొందరు నిర్మాతలకు థియేటర్ యజమానులు షాకిచ్చారు. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని యజమానులు నిర్ణయించారు. విడుదలకు సిద్ధమైన కరణ్‌ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్లో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement