దూసుకుపోయిన పసిడి, వెండి | The burgeoning gold and silver | Sakshi
Sakshi News home page

Aug 22 2015 9:23 AM | Updated on Mar 20 2024 5:15 PM

ముంబై బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర గురువారం ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement