చాపాడు : స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటీవల విడుదల చేసిన డిప్లొమో ఫస్టియర్, సెకెండియర్ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డిప్లమో హెచ్ఓడీ జే.రమేష్బాబు తెలిపారు. ఫస్టియర్ సీఎంఈలో ఎం.కళ్యాణి 98.30, ఎం.శ్రీవర్ని 94.20, బీఎస్.బీబీ ఖతీజా, పి.అజయ్కుమార్ 91.60, షేక్ బాబా రియాజ్ 90.90, సయ్యద్ లిక్తియా 90,50, ఈసీఈలో కె.పూర్ణ అక్షయ 98.27, ఎం.ఉషశ్రీ 94.72, బి.వెంకట అనూష 90.90, పి.లక్ష్మి సుజన 95.72, ఎన్.భవిత 94.54, పి.ఆదికేశవరెడ్డి 94.54, ఎస్కే సనాఅఫీఫా 93.90 శాతం మార్కులు సాధించారన్నారు. ఈఈఈలో షేక్. మహమ్మద్ జుబేర్ 95.70, బి.మహ్మద్ యాసిన్ 86 శాతం మార్కులు సాధించగా, సెకెండియర్ సీఎంఈలో జి.కీర్తితేజ 98.88, ఎం.వెంకటలక్ష్మి 95.44, జి.చంద్రిక 95.22, పి.గంగశృజన 97.11, పి.స్నేహ 95.55, పి.అంజనీదేవి 93.77, ఈసీఈలో బి.లాస్య 98.90, కె.వెంకటస్వప్న 97.90, కె.జాహ్నవి 97.10, కె.మెహజాబి 98.90. పి.రమ్యశ్రీ 97.50, ఎన్.గురుశ్రావ్య పూజిత 95.80, ఎస్.రహిమున్నీస 95.80, ఈఈఈలో సి.మునికుమార్ 97.60, ఆర్.దినేష్రెడ్డి 96.00, ఎన్.లోకేష్ 92.30 శాతం మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ కాలేజీ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల కరస్పాండెంట్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి, సీఈఓ వి.లోహిత్రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డాక్టర్ జి.శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శృతి, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ