ప్రొఫెసర్‌ మల్లారెడ్డికి ఫెల్లోషిప్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ మల్లారెడ్డికి ఫెల్లోషిప్‌ ప్రదానం

May 13 2025 1:05 AM | Updated on May 13 2025 1:05 AM

ప్రొఫెసర్‌ మల్లారెడ్డికి ఫెల్లోషిప్‌ ప్రదానం

ప్రొఫెసర్‌ మల్లారెడ్డికి ఫెల్లోషిప్‌ ప్రదానం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌కమ్యూనికేషన్‌ హానరీ ఫెల్లోషిప్‌ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, పద్మ గ్రహీత డాక్టర్‌ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి చేతులమీదుగామల్లారెడ్డి హానరీ ఫెల్లోషిప్‌ అందుకున్నారు. ఈ మేరకు మల్లారెడ్డిని సోమవారం యూనివర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కె.రాజేందర్‌, నాగరాజు, ఎల్‌పీ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement