
వరంగల్
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్
కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్
ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
– 8లోu
● ఈ ఫొటోలోని దివ్యాంగుడు ఖిలావరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన పెద్ద వెంకటయ్య. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరేళ్ల క్రితం వెంకటయ్యకు యాక్సిడెంట్ కావడంతో ఎడమకాలు పోయింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడు రామ్ తనకు సపర్యలు చేస్తున్నాడు. పెద్ద కుమారుడు అన్ని సేవలు చేస్తుండటంతో 10 గుంటల భూమి అదనంగా ఇస్తానంటే చిన్న కుమారుడు లక్ష్మణ్ ఇబ్బందులు పెడుతున్నాడని, పోలీస్గా పనిచేస్తున్నందున భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పెద్ద కుమారుడే అన్ని విధాలుగా చూసుకుంటున్నాడని, ఉన్నతాధికారులు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు.
న్యూస్రీల్