● చెట్టు నీడలో.. | - | Sakshi
Sakshi News home page

● చెట్టు నీడలో..

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

గరం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం వేళ భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద జీవులు, ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ కష్టార్జితం కోసం శ్రమిస్తున్నారు. మధ్యాహ్నం వేళ.. కాస్త విశ్రాంతి కోసం.. కాంక్రీట్‌ వనాల మధ్య ఉన్న ఒక పచ్చని చెట్టును ఆశ్రయించారు. సిమెంట్‌ రోడ్డుపై వారు పోతున్న ఆ గాఢ నిద్ర వారి దైనందిన పోరాటానికి మౌన సాక్ష్యం.

– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement