నేటి నుంచి బాబూజీ మహరాజ్‌ జయంత్యుత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బాబూజీ మహరాజ్‌ జయంత్యుత్సవాలు

Apr 29 2025 9:49 AM | Updated on Apr 29 2025 10:11 AM

నేటి నుంచి బాబూజీ మహరాజ్‌ జయంత్యుత్సవాలు

నేటి నుంచి బాబూజీ మహరాజ్‌ జయంత్యుత్సవాలు

నందిగామ: కన్హా శాంతి వనంలో మంగళవారం నుంచి మే 1వ తేదీ వరకు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఆర్‌ఓ చంద్రారెడ్డి తెలిపారు. భారతీయ సాంస్కృతిక శాఖ సహకారంతో హార్ట్‌ ఫుల్‌నెస్‌ గ్లోబల్‌గైడ్‌ కమ్లేష్‌ డి.పటేల్‌(దాజీ) ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యాసీలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.

కన్హా శాంతివనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement