బీజేపీలోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు | Two Sitting Corporators Joined In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు

Nov 19 2020 8:07 PM | Updated on Nov 19 2020 8:48 PM

Two Sitting Corporators Joined In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెంగల్‌ రావు నగర్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, రామచంద్రాపురం కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌లు బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌నుంచి టికెట్‌ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిలారి మనోహర్ జీహెచ్‌ఎంసీ  కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర వీడియోలు పెట్టి అప్పట్లో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. కేం‍ద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆయనకు వెంగల్‌ రావు నగర్‌​ బీజేపీ టికెట్‌ ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement