కొత్తగా 63 కరోనా కేసులు  | Telangana Logs 63 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 63 కరోనా కేసులు 

Jun 6 2022 2:20 AM | Updated on Jun 6 2022 3:59 PM

Telangana Logs 63 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం 8,392 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 63 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకుంది. తాజాగా 47 మంది కోలుకోగా, మొత్తం 7.88 లక్షల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

ఇక ప్రస్తుతం 563 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement