కేటీఆర్ ఫామ్‌హౌస్ వివాదంపై హైకోర్టు స్టే

Telangana High Court Imposed Stay On KTR Farm House Controversy - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై అక్టోబర్ 19 విచారణ జరిపేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై మల్కాజ్‌గిరి  ఎంపి రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై  కేటీఆర్‌కు  నోటీసులు జారీ చేసిన ఎన్‌జిటి ఆదేశాలపై  హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top