సీఎం సార్‌.. అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌ 

Mallu Bhatti Vikramarka Seeks CM Kcr For Appointment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఈ మేరకు సోమవారం సీఎల్పీ పక్షాన ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీలోపు వీలున్నప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని ఆ లేఖలో భట్టి కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top