హ్యూందాయ్‌ ఆధ్వర్యంలో హెచ్‌టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

హ్యూందాయ్‌ ఆధ్వర్యంలో హెచ్‌టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్‌ సెంటర్‌

Jul 9 2025 7:05 AM | Updated on Jul 9 2025 7:05 AM

హ్యూందాయ్‌ ఆధ్వర్యంలో హెచ్‌టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్‌ సెం

హ్యూందాయ్‌ ఆధ్వర్యంలో హెచ్‌టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్‌ సెం

ఆవిష్కరించిన మంత్రి టీఆర్‌బీ రాజా

కొరుక్కుపేట: చైన్నెలోని తైయూర్‌లోని ఐఐటీ మద్రాసు డిస్కవరీ శాటిలైట్‌ క్యాంపస్‌లో తమిళనాడు ప్రభుత్వం భాగస్వామ్యంతో హ్యూందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఏఐఎస్‌ ) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు ) సంయుక్తంగా కలిసి హ్యూందాయ్‌ హెచ్‌టిడబ్ల్యూవో ఇన్నోవేషన్‌ సెంటర్‌ డిజన్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్‌ అండ్‌ వాణిజ్య శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా పాల్గొన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ , దాని పర్యావరణ వ్యవస్థ రంగంలో ఆవిష్కరణలకు ఉత్పేరకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం అయిన హ్యూందాయ్‌ హెచ్‌టీడబ్ల్యూవో ఇన్నోవేషన్‌ సెంటర్‌ డిజన్‌ను ఆవిష్కరించారు. ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి, హ్యూందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్షూ కిమ్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement