
శ్రీకాకుళం
ప్రయాణికుల కస్సు‘బస్సు’యోగాంధ్ర కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సరిపడా సర్వీసులు లేక ఇక్కట్లు పడ్డారు. –8లో
ఆసనం వేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్
పుండ్కర్
విలీన గందరగోళం
పాఠశాలల విలీనం గందరగోళం సృష్టిస్తోంది. పలు పాఠశాలలకు తాళాలు పడ్డాయి. –8లో
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
యోగా
నిరంతర అభ్యాసం
శ్రీకాకుళం కల్చరల్: యోగాను నిరంతర అభ్యాసంగా మార్చుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గత నెల 21 నుంచి జిల్లాలో 6500 ప్రదేశాల్లో యోగాసనాల శిక్షణ నిర్వహించామన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో పడేసిన బాటిల్స్, పాలిథిన్ కవర్లు శుభ్రం చేశారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని యువతకు సందేశం ఇచ్చారు. 1972 టోల్ఫ్రీ నంబరుకు వీటిపై సమాచారం ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలొ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.అనిత, నెహ్రూయువ కేంద్రం ఉపసంచాలకులు వెంకట్ ఉజ్వ ల్, ఆయూష్ వైద్యులు జగదీష్, ఉత్తమరాజ్రాణా తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
న్యూస్రీల్

శ్రీకాకుళం