
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే..
ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే బడులను విభిజించాం. విద్యాహక్కు చట్టానికి లోకబడే చర్యలు తీసుకున్నాం. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య ఆధారంగా తప్పని పరిస్థితుల్లో సమీప పాఠశాలల్లో తరగతుల విలీనం చేపట్టాల్సి వచ్చింది. కొన్ని స్కూళ్ల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నట్టు తెలిసింది. వాటి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం.
– డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య,
డీఈఓ శ్రీకాకుళం
●