
సాధ్యమయ్యేనా?
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా రెండు, రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులను చేసేశారు. 4 లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల పిల్లలను విలీనం చేసేశారు. ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం వెనిక్కి తగ్గలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే రవాణా (ట్రాన్స్పోర్ట్) అలవెన్సు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా ? – ఎండ ఉమాశంకర్,
యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
●