
● చైన్ స్నాచర్.. కేరాఫ్ కంచరపాలెం..
ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యం.. పక్క నుంచే బైక్ పోనిచ్చి మెడలో చైన్లు తెంపేస్తాడు. విశాఖపట్నం కంచరపా లేనికి చెందిన భీమరశెట్టి కమల్నాధ్ తీరిది. 30 చోరీల్లో నిందితుడైన కమల్ పదిసార్లు జైలుకు వెళ్లాడు. ఏడో తరగతితో చదువు మానేసి తండ్రి మె కానిక్ షాపులో పనిచేస్తూ తాళాలు లేకుండా వాహనాలు తీయడం నేర్చుకున్న కమల్నాద్ 2009 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు.
రాజస్థాన్ దొంగలు: రాజస్థాన్కు చెందిన ఆదిత్య పవార్ కుటుంబ సభ్యులు మూడేళ్లుగా దారి దోపిడీలు చేస్తున్నారు. జూన్ 6న అరెస్టయ్యారు. రాత్రిపూట లారీల్లో నిద్రిస్తున్న వారే వీరి టార్గెట్. ఈ గ్యాంగులో ఒక బాలుడు కూడా ఉన్నాడు.
రాష్ట్రవ్యాప్తంగా
30 చోరీల్లో ప్రధాన
నిందితుడు
అరెస్టు : 20 అక్టోబరు 2024