● జైలు శిక్ష పడినా.. | - | Sakshi
Sakshi News home page

● జైలు శిక్ష పడినా..

Jun 16 2025 5:10 AM | Updated on Jun 16 2025 5:10 AM

● జైలు శిక్ష పడినా..

● జైలు శిక్ష పడినా..

పార్వతీపురం–మన్యం జిల్లా, సీతానగరం, జోగంపేటకు చెందిన పోలా భాస్కర్‌ శ్రీకాకుళం, పార్వతీపురం–మన్యం జిల్లా ల్లో తొమ్మిది చోట్ల 17 చోరీలకు పాల్ప డ్డాడు. ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన ముద్దాడ నర్సింగరావుతో కలిసి ఈ చోరీలు చేశాడు. వీరిద్దరిదీ సెంట్రల్‌ జైలు పరిచయం. కాశీబుగ్గ పోలీసులు వీరిని పట్టుకుని 37 తులాల బంగారం, 21 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌పై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 37 చోరీ కేసులుండగా 8 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావు మూడుసార్లు జైలు శిక్ష అనుభవించాడు.

ఒకరు 8 సార్లు జైలుకు.. మరొకరు

3 సార్లు జైలుకు

అరెస్టు : 3 ఏప్రిల్‌ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement