
17 ఏళ్ల కుమారుడికి అన్నీ తానై..
నరసన్నపేట మండలం జమ్ముకు చెందిన ఎలమంచి రోహిత్కు
17 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగత్వం ఉంది. కదల్లేని స్థితిలో ఉన్న
రోహిత్కు తండ్రి గణపతి అన్నీ తానై చూసుకుంటున్నారు. 17 ఏళ్లుగా ఇదే ఆయన దినచర్య. మెకానిక్గా పనిచేసుకుంటూనే కుమారుడికి అనునిత్యం సపర్యలు చేస్తున్నారు.
●ఇంటి ఆవరణలో
తండ్రి విగ్రహం
జి.సిగడాం మండలం ధవళపేట గ్రామానికి చెందిన పీవీఎస్ సంస్థల ఫౌండర్ పీవీఎస్ రామ్మోహన్ తండ్రి వెంకట స్వామిని నిరంతరం స్మరించుకుంటున్నారు. ఇంటి ముందే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

17 ఏళ్ల కుమారుడికి అన్నీ తానై..