
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
సంగారెడ్డి జోన్: వానాకాలం సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్తో ఈనెల 6న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
తేదీ : 06–06–2025
సమయం : ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్లు :
9949992039, 9505872923

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్