జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

జిల్ల

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

సంగారెడ్డి జోన్‌: వానాకాలం సీజన్‌లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌తో ఈనెల 6న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.

తేదీ : 06–06–2025

సమయం : ఉదయం 11 గంటల నుంచి

మధ్యాహ్నం 1 గంట వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు :

9949992039, 9505872923

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ 1
1/1

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement