మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
● ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి
● అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి
కడ్తాల్లో..
కందుకూరులో..
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు.
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
ప్రశాంతంగా ఎంసెట్
మొయినాబాద్:ఎంసెట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, జేబీఐఈటీ కళాశాల, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీ క్షలు జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


