పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 28 2025 11:47 AM | Updated on May 28 2025 12:03 PM

పాలవాగు పూడిక తీత
రాయపూడి(తాడికొండ): రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాయపూడి గ్రామంలోని పాలవాగు పూడికతీత పనులు ప్రారంభించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.60 అడుగు ల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువ కు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది.

ఈవీఎం గోడౌన్‌ పరిశీలన

ఫిరంగిపురం: రేపూడి మార్కెట్‌ యార్డులోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను మంగళవారం ఆర్డీవో కె.శ్రీనివాసరావు పరిశీలించా రు. తహసీల్దార్‌ జె.ప్రసాదరావు పాల్గొన్నారు.

బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025

7

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement