● సర్వత్రా ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

● సర్వత్రా ఆందోళనలు

Jul 17 2025 3:18 AM | Updated on Jul 17 2025 3:18 AM

● సర్

● సర్వత్రా ఆందోళనలు

కొరాపుట్‌: సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల వ్యాప్తంగా ఆగ్రహావేశాలతో కూడిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని మెయిన్‌ రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విద్యార్థిని చిత్రపటం ముందు ప్రముఖులు నివాళులర్పించారు. మాఘరో సంస్థ కన్వీనర్‌ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. బందుగాం సమితిలో గురువారం బంద్‌ కోసం ముందస్తుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పాఠశాలలను లేఖలు అందజేశారు. బొయిపరిగుడ సమితి కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జయపూర్‌ మెయిన్‌ రోడ్డులో డీసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

● సర్వత్రా ఆందోళనలు1
1/1

● సర్వత్రా ఆందోళనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement