నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌

May 16 2025 12:26 AM | Updated on May 16 2025 12:26 AM

నేతాజ

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌

భువనేశ్వర్‌: నేతాజీ ధైర్యం అజేయమని, అఖండ భారత దేశం కోసం దృఢమైన సంకల్పంతో భారత జాతీయ సైన్యం నాయకత్వం, స్వేచ్ఛాయుతమైన, లోతైన జాతీయ నైతిక విలువల్ని నిక్షిప్తం చేసుకుందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టరు హరిబాబు కంభంపాటి కొనియాడారు. గురువారం కటక్‌ నగరంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. భారత దేశపు వర పుత్రుల్లో ప్రముఖునిగా నేతాజీ సుభాష్‌ చంద్రబోసు జీవన సాఫల్యం నిత్యం చైతన్య జ్యోతిగా ప్రజ్వలిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీ జన్మ స్థల భవన సముదాయం వెలుపల, లోపల ఉన్న విగ్రహం, ఫొటో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌1
1/2

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌2
2/2

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement