విద్యార్థులకు నడక పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నడక పోటీలు

May 15 2025 12:58 AM | Updated on May 15 2025 12:58 AM

విద్యార్థులకు నడక పోటీలు

విద్యార్థులకు నడక పోటీలు

రాయగడ: నడకతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్థానిక సాయిప్రియ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు నడక పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్లబ్‌ అధ్యక్షుడు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సాయిప్రియ నగర్‌ కాలనీలో నిర్వహించిన ఈ పోటీల్లో హుస్సేన్‌ ఖాన్‌ ప్రథమ స్థానం, హరున్‌, కె.రుచితేష్‌లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా క్లబ్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నడవడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ఉపాధ్యక్షుడు పేకే ప్రధాన్‌, కె.వైకుంఠరావు, బిజయ్‌ చంద్రపాత్రో, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement