గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన

Apr 28 2025 12:23 AM | Updated on Apr 28 2025 12:23 AM

గుప్త

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన

కొరాపుట్‌: సహజసిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరంలో నబరంగ్‌పూర్‌ ఎంపీ బలబద్ర మజ్జి పర్యటించారు. ఆదివారం ఉదయం కొరాపుట్‌ జిల్లా బొయిపరి గుడ సమితి రామగిరి పంచాయతీలో ఉన్న ఈ క్షేత్రం సందర్శించారు. అక్కడ జరుగుతున్న క్షేత్ర అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించారు. సత్వరం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని దండకారణ్య కొండల్లో నివసిస్తున్న గిరిజనులకు ఆయుష్మాన్‌ కార్డులు పంపిణీ చేశారు. పర్యటనలో కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రుఫుదర్‌ బోత్ర, పార్టీ నాయకులు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన1
1/2

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన2
2/2

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement