విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

తిరుపతమ్మకు వెండి త్రిశూలం

ఇంద్రకీలాద్రి కిటకిట

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026

7

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన కోటకం వెంకట శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారికి శుక్రవారం ఘటకేసర్‌ మండలం అవుషాపూర్‌ వాసి సంకూరి హనుమంతరావు 675 గ్రాముల వెండి త్రిశూలాన్ని బహూకరించారు.

వేసవి సెలవులు, ఇంటర్‌, టెన్త్‌ ఫలితాల వెల్లడి నేపథ్యంలో దుర్గగుడికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో ఇంద్రకీలాద్రి శుక్రవారం కిటకిటలాడింది.

Advertisement
 
Advertisement
Advertisement