
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్రూరల్): మోపాల్లోని ఫిట్ నెస్ క్లబ్లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 11వ జిల్లా సెలెక్షన్ టోర్నమెంట్ వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్కుమార్ తెలిపారు. పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్లో విజేతలు రాష్ట్రస్థాయి పో టీలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి సాయిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రకా శ్, సంయుక్త కార్యదర్శి గంగాధర్గౌడ్ పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు..
సింగిల్స్ విభాగంలో పి ప్రణవ్ శ్రీకర్ (విన్నర్), కె మానవు (రన్నర్), డబుల్స్ విభాగంలో కె ప్రణయ్, ఎం రోహిత్ (విన్నర్), మహిళల సింగిల్ విభాగంలో ఏ శ్రీవల్లి (విన్నర్), డబుల్స్ విభాగంలో ఎస్వీఎస్ శ్రీ వైష్ణవి, ఏ శ్రీవల్లి, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దుర్కికర్ సాయిచరణ్, జి కనిష్క (విన్నర్, అండర్–19), సింగిల్స్ బాలుర విభాగంలో కె మానవు (విన్నర్), ఎస్ విశ్వక్ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో ఎం విశ్వజిత్, ఎస్ విశ్వక్ (విన్నర్), అండర్–17 బాలుర విభాగంలో ఎం విశ్వజిత్ (విన్నర్), కె కార్తికేయ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో (అండర్–17), ఎం వాస్తవ్ అండ్ వై రూపాలు (విన్నర్).